జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఉదారత ట్రస్ట్ కు రూ. 1 లక్ష విరాళం
అభాగ్యులు , నిస్సహాయులకు అండగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం
ఏర్పాటు చేసిన "రాజన్న సిరిసిల్ల చేయూత సేవా సంస్థ" కు కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తొలి విరాళంగా రూ. 1 లక్ష అందించి , జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు .
Comments
Post a Comment