Skip to main content

Posts

Showing posts from May, 2017

19.05.2017 Tourism & Culture Minister Secretary VC with Collector at VEMULAWADA Press Note & Photos

19-05-2017 తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై వేములవాడ తహసిల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమావేశం -- pressnote and photos

16-05-2017 వేములవాడ , సిరిసిల్ల లో జిల్లా కలెక్టర్ శ్రీ క్రిష్ణ భాస్కర్ పర్యటన -- pressnote and photos

13-05-2017:విస్తృత ప్రచారంతోనే చివరి గడపకి సంక్షేమ పథకాలు - డిపిఆర్ఓ దశరథం -- PHOTOS AND PRERSSNOTE

ప్రచురణార్థం విస్తృత ప్రచారంతోనే చివరి గడపకి  సంక్షేమ పథకాలు -  డిపిఆర్ఓ దశరథం సిరిసిల్ల 13,మే 2017: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ  అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అప్పుడే ప్రభుత్వ పథకాలు జిల్లాలోని  చివరి గడపకు చేరుతాయని అన్నారు . శనివారం డిపిఆర్ఓ కార్యాలయంలో  తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో డిపిఆర్ఓ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం , పేదలు ,  బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం  అమలు చేస్తుందని వీటిపై ప్రజలకు కళారూపాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మిషన్‌ భగీరథ ,  మిషన్‌ కాకతీయ ,  డబల్‌ బెడ్‌ రూం ఇళ్లు ,  ఆసరా ఫించన్లు ,  హరితహారం ,  ఇతర ప్రాధాన్యత  పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. జూన్ లో యాదవ, కురుమలకు ప్రభుత్వం గొర్రెలను యూనిట్లను రాయితీ తో అందించనున్నందున  ఆ పథకం  పై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు . ...

3వ జాతీయ స్థాయి థాయ్ బాక్సింగ్ ఫెడరేషన్ కప్–2017లో తృతీయస్థానం కైవసం చేసుకున్న సిరిసిల్ల పట్టణంకు చెందిన విద్యార్థిని దూసగోదావరికి అభినందన

07.05.2017 వలస ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించండి : ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య --photos and pressnote

వలస ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించండి : ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య సిరిసిల్ల 7 , మే 2017:   మైగ్రెంట్(వలస) ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య రెవిన్యూ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక వలస వెళ్లిన ఓటర్ల పేర్లను కాకుండా శాశ్వతంగా  వలస వెళ్ళిన వారిని ఓటర్ల జాబితా నుంచి  తొలగించాలని సూచించారు. ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ బూతులలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను నిర్వహించారు . సిరిసిల్ల మండలం సర్దాపూర్ , పెద్దూర్ , సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కేంద్రీయ విద్యాలయం పోలింగ్ బూతులలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను రాష్ట్ర ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య పరిశీలించారు. కొత్తగా ఓటరు నమోదు , ఓటర్ల జాబితాలో మార్పులు ,  చేర్పులు, తొలగింపుల కై వచ్చిన దరఖాస్తు ల గురుంచి బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగారు .  ఫారంలను పరిశీలించారు . ఇప్పటికి నమోదు కానీ  18 సంవత్సరాలు నిండిన యువతీ ,  యువకులను ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు.  గడిచిన...

జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు అయ్యేలా చూసిన ఆస్పత్రి అధికారులు , వైద్యులకు జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ కలెక్టరేట్ నందు సన్మానం

జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఉదారత ట్రస్ట్ కు రూ. 1 లక్ష విరాళం

             జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఉదారత  ట్రస్ట్ కు రూ. 1 లక్ష                               విరాళం  అభాగ్యులు , నిస్సహాయులకు అండగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం   ఏర్పాటు చేసిన "రాజన్న సిరిసిల్ల చేయూత సేవా సంస్థ" కు కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తొలి విరాళంగా రూ. 1 లక్ష అందించి , జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు .